ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల india today తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అంటే కేవలం జనాల్లోనూ ,అభిమానుల్లోనే కాదు..తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఎంత మంది ప్రముఖులకు ఎంతో ఇష్టం అన్న సంగతి మన అందరికి తెలిసిందే..యువ హీరోలందరూ పవన్ కళ్యాణ్ చేసే సేవ కార్యక్రమాలను కొనియాడుతూ జనసేన పార్టీ వెంట నడుస్తున్న సందర్భాలు ఇటీవల మనం ఎన్నో చూసాము..అయితే పవన్ కళ్యాణ్ పేరు ని వాడుకొని పైకి ఎదిగిన కొందరు లాభాలు ఆశించి నేడు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఇతర పార్టీలోకి వెళ్లిన వాళ్ళని ఎంతో మందిని చూసాము..అయితే పవన్ కళ్యాణ్ నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం ఆయన సిద్దాంతాల కోసం ప్రాణం పెట్టి పనిచేసారు జబర్దస్త్ ప్రోగ్రా నటీనటులు..హైపర్ ఆది,సుడిగాలి సుధీర్,చమ్మక్ చంద్ర ,రామ్ ప్రసాద్ ,షకలక శంకర్ ,గెట్ అప్ శ్రీను వంటి వారు జనసేన పార్టీ కోసం రాత్రియంబవళ్ళు కస్టపడి ప్రచారాలు చేసారు..అయితే మరో ప్రముఖ కమెడియన్ ధన్ రాజ్ కూడా నేడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఈరోజు తన పేస్ బుక్ లైవ్ ద్వారా మాట్లాడుతూ కంటతడి పెట్టేసుకున్నాడు..పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులే ఆయనని గెలిపిస్తాయి అని ,ఆయన లాంటి ఉన్నతమైన వ్యక్ట్ని నేను నా జీవితం లో ఇప్పటి వరుకు చూడలేదు అని కంట తడి పెట్టుకున్నారు..
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post నటుడు ధన్ రాజ్ జనసేన పార్టీ గురించి ఏడుస్తూ మాట్లాడిన ఈ మాటలు చూస్తే కనీళ్ళు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2VuXbHZ
via IFTTT

No comments:
Post a Comment