కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడానా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
గడిచిన ఈ ఎన్నికలలో జనసేన పార్టీ కి పరాజయమే ఎదురు అయ్యి ఉండొచ్చు..కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సుమారు 22 లక్షల ఓట్లు జనసేన కి పడ్డాయి..ఇది సామాన్యమైన విషయం కాదు..పవన్ కళ్యాణ్ సిద్దాంతాలను నమ్మి ఇంత అంన్డి ఓట్లు వేస్తె…అధికారం లోఉన్న టీడీపీ వందల కోట్లు ఓట్ల కోసం ఖర్చుపెట్టిన కూడా 20 సీట్లకి మించి రాకపోవడం టీడీపీ నాయకులకి సైతం కంటతడి పెట్టిస్తోంది..జనసేన ప్రయాణం ఈ ఎన్నికలతో మొదలు అయితే..టీడీపీ పార్టీ కి ఈ ఎన్నికలతో ముగింపు అన్నట్టు అయింది..తెలంగాణ ప్రాంతం లో టీడీపీ ఎలా తుడిచిపెట్టుకొని పోయిందో..మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అలాగే భూస్థాపితం అయిపోయింది..గెలిచినా ఆ 23 MLA లు కూడా తెలుగు దేశం పార్టీ కి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఇప్పటికే 10 మంది టీడీపీ MLA లు వైసీపీ పార్టీ లో చేరడానికి సిద్ధం గ ఉన్నారు..జగన్ తన మంత్రి వర్గం ని ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆ పది మంది టీడీపీ MLA లు వైసీపీ లోకి పోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..అంటే కాకుండా మరో ముగ్గురు TDP సిట్టింగ్ MLA లు త్వరలో జనసేన పార్టీ లోకి చేరబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఇదే కనుక జరిగితే పాపం అసెంబ్లీ లో టీడీపీ అత్యంత బలహీనమైన ప్రతిపక్ష పార్టీ గా మిగిలిపోతుంది..పాపం టీడీపీ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఎవ్వరో కలలో కూడా ఊహించి ఉండరు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post Breaking News: జనసేన పార్టీ లో చేరబోతున్న ప్రముఖ టీడీపీ MLA..చంద్రబాబు కి కోలుకోలేని షాక్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JHQKjc
via IFTTT

No comments:
Post a Comment