etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, May 11, 2019

వీళ్ళ ముగ్గురిలో మూడు రోజుల్లో 100 కోట్ల రూపాయిలు వసూలు చేసిన హీరో ఎవరో తెలుసా ?

ఇటీవల కాలం లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..గత ఏడాది రామ్ చరణ్ ,మహేష్ బాబు ,ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలు వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచారు..ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అభిమానులను నిరాశ పరిచారు..2018 సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదల అయినా అజ్ఞాతవాసి చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది..కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల 60 కోట్ల రూపాయిలను వసువులు చేసింది..మహేష్ బాబు ,ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలు వరుసగా హిట్లు కొట్టిన ఇప్పటి వరుకు అజ్ఞాతవాసి మొదటి రోజు కల్లెక్షన్లని అందుకోవడం లో విఫలం అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో..అజ్ఞాతవాసి చిత్రం వచ్చి సంవత్సరం పైన దాటినా కూడా ఇప్పటికి సౌత్ ఇండియా లో రజినీకాంత్ కూడా ఆ మొదటి రోజు రికార్డులని దాటలేకపోవడం విశేషం

ఇది ఇలా ఉండగా ఇప్పటి వరుకు విడుదల అయినా చిత్రాలలో ఏ సినిమా మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల వసూలు చేసిందో ఇప్పుడు మనం తెల్సుకుందాం..గత ఏడాది రామ్ చరణ్ నటంచిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అనకాపల్లి నుండి అమెరికా వరుకు ఈ సినిమా మోగించిన రికార్డుల మోత ఎప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు..ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి నేటికీ చెక్కు చెదరిని రికార్డుగా నిలిచింది..ఇంకా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా తోలి రోజే 64 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యగా ,మూడు రోజులకు గాను 85 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది..ఇక జునిరో ఎన్టీఆర్ నటించిన అరవింద సామెత చిత్రం మూడు రోజుల్లో 95 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చెయ్యాగ..ఇటీవల మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం..70 కోట్ల రూపాయిల గ్రాస్ కి పరిమితం అయ్యింది

మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదల అయినా మహేష్ బాబు మహర్షి చిత్రం ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి..ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు కామెడీ టైమింగ్ దూకుడు ,ఖలేజా రోజులను గుర్తు చేస్తోంది..ఒక్క పక్క వినోదం ని పంచుతూనే మరో పక్క సెంటిమెంట్ ని కూడా సమంగా పండిస్తూ వంశి పైడిపల్లి సినిమాని నడిపించారు..కానీ సినిమా చాల రొటీన్ గా అనిపించడం తో ఎంత వరుకు ఈ వేసవి లో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తుందో చూడాలి..కానీ ఆఖరి 40 నిముషాలు సినిమాకి హైలెట్ అనే చెప్పొచ్చు..ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ ఏదైనా ఉందా అంటే అది దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి..మంచి మంచి సన్నివేశాలకు కూడా చాలా బలహీనమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చాడు..పూజ హెగ్డే ,జగపతి బాబు ఓకే అనిపించినా సినిమాకి మహేష్ బాబు తర్వాత ప్రదమైన బలం ఎవ్వరైనాఉన్నారా అంటే అది అల్లరి నరేష్ అని మాత్రమే చెప్పాలి…తన పాటర్ ఈ సినిమాకి వెన్నుముక లాంటిది..వేసవి కానుకగా వచ్చిన ఈ చిత్రం బో ఆఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి

The post వీళ్ళ ముగ్గురిలో మూడు రోజుల్లో 100 కోట్ల రూపాయిలు వసూలు చేసిన హీరో ఎవరో తెలుసా ? appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2JxrZFz
via IFTTT

No comments:

Post a Comment