కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఓటమి గురించి అటు సినీ పరిశ్రమ నుండి మరియు రాజకీయ నాయకుల నుండి తీవ్రమైన బాధ వ్యక్తమవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రత్యర్థుల కూడా పవన్ కళ్యాణ్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు..ఈరోజు లీక్ సత్తా పార్టీ అదినేత జయ ప్రకాష్ నారాయణ మాట్లాడిన ఈ మాటలు వింటే కనీళ్ళు ఆపుకోలేరు..ఆయన మాట్లాడుతూ “ఈ సమాజం ఎలా మారింది అంటే..అవినీతి పరులను తమ నాయకులుగా ఎన్నికోవడం అనేది ఒక్క అలవాటు గ మారిపోయింది..అత్యంత ప్రజాధారణ కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా ఈ దుర్మార్గులు కుట్రలు చేసి ఓడించారు అంటే..పారస్తుత రాజకీయాలు ఎంత దిగజారి పోయాయో అర్థం చేసుకోవచ్చు..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్తానం ని వదిలి వచ్చి ,వందల కోట్ల రూపాయిల సంపాదన కూడా వదులుకున్న వాడి పై ఇన్ని కుట్రలు చేసి ఓడిస్తే..ఇక సమాజానికి సేవ చెయ్యాలి అని స్వచందంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఇక వస్తారా?? డబ్బు ఉంటేనే రాజకీయం అన్నట్టు అయిపోయింది..ఎప్పటికి మారుతుంది ఈ సమాజం ? ” అంటూ ఏంటో బావిద్వేగంగా మాట్లాడారు ఆయన
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post పవన్ కళ్యాణ్ ఓటమి గురించి ఈరోజు జయ ప్రకాష్ నారాయణ మాట్లాడిన మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2M9Ag5K
via IFTTT

No comments:
Post a Comment