etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 15, 2019

అనిరుద్ పవన్ కళ్యాణ్ పాట పాడగానే ఆడిటోరియం ఎలా దద్దరిల్లిపోయిందో చూడండి

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గత ఏడాది అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి ప్రవేశించిన సంగతి మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బాయ్ చెప్పిన తర్వాత ఆయన సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోయిన ,ప్రజా జీవితం లోకి వచ్చినందుకు మెల్లగా స్థిరపడి జనసేన పార్టీ కి జనసైనికులు లాగ మారిపోయారు..సినిమాలు వదిలి రెండు సంవత్సరాలు కావొస్తున్నా ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు ,ఇంకా పదింతలు పెరిగింది అని ఇటీవల ఎన్నో ఉదాహరణలు మన కళ్ళకు కనపడ్డాయి..ప్రముఖ సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇటీవల ఒక్క ఫంక్షన్ కి హాజరు అయ్యారు..ఈ ఫంక్షన్ కి సౌత్ ఇండియా కి సంబంధించిన ప్రముఖ స్టార్ హీరోలు ,మరియు బాలీవుడ్ నటీనటులు ఎందరో హాయారు అయ్యారు..వారిలో ప్రముఖులు రజినీకాంత్ ,దీపికా పదుకొనె,అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్ ,కమల్ హస్సన్..వీరందరి ముందు అనిరుద్ తానూ సంగీతం అందించిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం నుండి ఒక్క పాట పాడాడు..దీనితో ఒక్కసారిగా నిశబ్దంగా ఉన్న ఆడిటోరియం ఒక్కసారిగా అరుపులు,కేరింతలతో హోరెత్తిపోయింది..అక్కడకి వచ్చిన ప్రతి ఒక్క ప్రముఖుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి బిత్తరపోయారు..జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ గత 15 సంవత్సరాల నుండి నేటి వరుకు తలపండిన సినీ ప్రముఖులకు సైతం అంతుచిక్కట్లేదు

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post అనిరుద్ పవన్ కళ్యాణ్ పాట పాడగానే ఆడిటోరియం ఎలా దద్దరిల్లిపోయిందో చూడండి appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2JqzX4e
via IFTTT

No comments:

Post a Comment