etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 16, 2019

Breaking News: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న BJP పార్టీ పొలిటికల్ సర్వే..ఆందోళనలో టీడీపీ ,వైసీపీ

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల   BJP party చేసిన ఒక్క exit పోల్ సర్వే మరియు ఇండియా టుడే చేసిన EXIT పోల్ సర్వే రాష్ట్ర రజ్జకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది..ఒక్కసారి వాటి పూర్తి విశ్లేషణ ఇప్పుడు మనం చూడబోతున్నాము

గడిచిన ఈ సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ మరియు వైసీపీ మధ్యనే ప్రధానమైన పోరు నువ్వా నేనా అన్నట్టు నడిచింది అని అనుకున్నారు..కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ జనసేన పార్టీ అనూహ్యంగా తెరపైకి వచ్చి ఒక్క రేంజ్ పోటీ ఇవ్వడం తో రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు..ఇటీవల నరేంద్ర మోడీ టీం తన బృందం తో కలిసి AP లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేదానిపైన 175 స్థానాల్లో సర్వే నిర్వహించారు..ఈ సర్వే లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయం అని తేలినట్టు తెల్సుతుంది..సుమారు 60 స్థానాల్లో జనసేన పార్టీ మొదటి స్థానం లో ఉండగా ,మరో 20 స్థానాల్లో హోరా హోరి పోటీ ఇచ్చినట్టు సమాచారం…వైసీపీ పార్టీ కూడా ఇదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది..ఇక తెలుగు దేశం పార్టీ కి మాత్ర చరిత్రలో ఏ పార్టీ కి ఎదురు అవ్వని ఘోరమైన పరాభవం ఎదురు కానున్నట్లు తెలుస్తోంది..మరి ఈ సర్వే లో ఎంత నిజం ఉందొ తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 60 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 20 నుండి 30 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post Breaking News: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న BJP పార్టీ పొలిటికల్ సర్వే..ఆందోళనలో టీడీపీ ,వైసీపీ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2Q3xihg
via IFTTT

No comments:

Post a Comment