ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
ఇది ఇలా ఉండగా గత ఏడాది పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు ,ప్రాణ స్నేహితుడు అందరి అంచనాలు తారుమారు చేస్తూ వైసీపీ పార్టీ లో చేరిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇది అప్పట్లో అభిమానుల్లో గందరగోళానికి తెర లేపింది..పవన్ కళ్యాణ్ మరియు అలీ అప్పట్లో ఒక్కరి పై ఒక్కరు పరస్పర విమర్శలు చేసుకున్న సంగతి కూడా మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల అలీ హాజరు అయినా ఒక్క ప్రైవేట్ ఫంక్షన్ లో ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులందరి జిందాబాద్ పవర్ స్టార్ అంటూ గట్టిగ అరవసాగారు..దీనికి కమెడియన్ అలీ సమాధానమిస్తూ :” పవన్ కళ్యాణ్ గారు నేను కేవలం రాజకీయాల్లో మాత్రమే విభేదిస్తాము..వ్యక్తిగతంగా ఆయన ఎప్పటికి న పారణ స్నేహితుడే..ఆయన స్థానం న గుండెల్లో ఎప్పుడు చెరిగిపోదు “అంటూ వ్యాఖ్యలు చేసాడు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అలీ ఇప్పుడు ఎన్ని చెప్తున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పైన నమ్మకం ఉంచట్లేదు..అంత మంచి స్నేహితుడి పై అలీ చేసిన కామెంట్స్ ని ఇప్పటికి ఎవ్వరు జీర్ణించుకోలేక ఉన్నారు..భవిష్యత్తు లో పవన్ కళ్యాణ్ అలీ ని క్షమించిన,పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అలీ ని క్షమించేటట్లు లేరు..
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post Breaking News: పవన్ కళ్యాణ్ తో స్నేహం గురించి సంచలన నిజం బయటపెట్టిన అలీ..ఆవేశం తో రగిలిపోతున్న ఫాన్స్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2YpTmWf
via IFTTT
No comments:
Post a Comment