etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, May 28, 2019

Breaking News: అసెంబ్లీ లోకి అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్..అభిమానులకి పండగ లాంటి వార్త

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ,గాజువాక రెండు స్థానాలు నుండి ఓడిపోవడం అభిమానులనే కాదు,యావత్తు సినీ లోకం ని ,రాజకీయ పండితులని శోక సంద్రం లో ముంచేసింది..దుబ్బు ముందు నిజాయితీ మరో సారి ఓడిపోయింది అని ప్రముఖ నాయకులూ రోదిస్తున్నారు..అయితే జనసేన పార్టీ కి కేవలం ఒక్కే ఒక్క MLA స్తానం దక్కిన సంగతి మన అందరికి తెలిసిందే..అది రాజోలు నుండి రాపాక వార ప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థి మీద ఘానా విజయం సాధించారు..అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనాని ఓటమి గురించి కారణాలు,మరియు భవిష్యత్తు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్ కళ్యాణ్ కి సలహాల వెల్లువ కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అందులో ఒక్క విలువైన సలహా ఏమిటి అంటే..జనసేన పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్న రాజోలు MLA రాపాక వరప్రసాద్ చేత రాజీనామా చేయించి ,అక్కడ నుండి పవన్ కళ్యాణ్ ని ఉప ఎన్నికల ద్వారా గెలిపించి అసెంబ్లీ కి పంపాలి అని అభిమానులు సలహా ఇస్తున్నారు..వినేదానికి మంచి సలహా అయినా పవన్ కళ్యాణ్ ఇందుకు ఒప్పుకున్టాడా అనేది వేచి చూడాలి..అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ లీడర్ ఉండడం ప్రస్తుతం ఎంతో అవసరం..ప్రజల తరుపున మాట్లాడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే..దూర దృష్టపు శాతం కుట్ర రాజకీయాలు వల్ల పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాదరణ వ్యక్తి ఓడిపోయాడు..కానీ మార్పు అనేది చిన్నగానే ప్రారంభం అవుతుంది..రూపాయి ఖర్చు పెట్టకపోయినా పవన్ కళ్యాణ్ ని నమ్మి 22 లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారు..ఇది 2024 ఎన్నికల నాటికి 80 లక్షలు అవ్వొచ్చు..పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాలు జనాల్లోనే ఉంది సమస్యలపై పోరాటం చేస్తే ఆయన కోరుకున్న మార్పు కహితంగా వస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post Breaking News: అసెంబ్లీ లోకి అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్..అభిమానులకి పండగ లాంటి వార్త appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2K9Nsok
via IFTTT

No comments:

Post a Comment