ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో గత వారం రోజుల నుండి లగడపాటి రాజగోపాల్ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..అందులో ఉన్న విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము
ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ,తనకి బాగా తెలిసిన లగడపాటి రాజగోపాల్ తో ఫోన్ కాల్ సంభాషణ చేసారు..ఈ సంభాషణ గత వారం రోజుల నుండి యూట్యూబ్ ట్రేండింగ్ అవుతుంది..ఈ ఫోన్ కాల్ సంబాషణలో ఆ అభిమాని మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు విపరీతమైన అభిమానం…అయన కోసం న ప్రాణాలు అయినా ఇచ్చేస్తాను..కానీ ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ కి ఒక్క సీటు కూడా రాదు..పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారో ,గెలవరో కంఫర్మ్ గా తెలియట్లేదు,అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధిస్తున్నాయి.అసలు జనసేన పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి..మీరు నిజాయితీగా చెప్పండి ” అంటూ పవన్ కళ్యాణ్ అభిమాని లగడపాటి రాజగోపాల్ ని ప్రశ్నించారు..దీనికి లగడపాటి రాగగోపాల్ సమాధానమిస్తూ ” మేము ఈసారి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ,ప్రతి జిల్లాలో సర్వే నిర్వహించాము..జనసేన పార్టీ కి కచ్చితంగా 23 సీట్లకు పైగానే వస్తాయి..తెలుగు దేశం పార్టీ కి గాని..వైసీపీ పార్టీ కి గాని మూడవ పార్టీ ఎదగడం అనేది ఇష్టం లేదు…అందుకే వాళ్ళు జనసేన ని అంత తక్కువ చేసి మాట్లాడుతారు..వాస్తవానికి జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 68 స్థానాల్లో టీడీపీ,వైసీపీ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది..ఈ సంగతి వాళ్లకి కూడా తెలుసు..కావున మీరు కంగారు పడకండి..జనసేన పార్టీ 14 సీట్ల నుండి మొదలు అయ్యి ,30 సీట్లు పైగానే గెలుచుకునే అవకాశం ఉంది” అంటూ వ్యాఖ్యానించారు లగడపాటి రాజగోపాల్
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post Breaking News: సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్న లగడపాటి రాజగోపాల్ ఫోన్ కాల్ సంభాషణ..జనసేన విజయం పై సంచలన వ్యాఖ్యలు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JxycBs
via IFTTT

No comments:
Post a Comment