ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి: ఎవరితోనో తెలుసా?.. నీరవ్ మోడీకి బంధువే? న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రస్సెల్ మెహతా త్వరలోనే వియ్యంకులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, రస్సెల్ కుమార్తె శ్లోక మెహతా వివాహ బంధంతో త్వరలోనే ఒక్కటవబోతున్నారని సమాచారం. The post ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి: ఎవరితోనో తెలుసా?.. నీరవ్ మోడీకి బంధువే? appeared first on Etechlooks. http://bit.ly/2JbnqRm
Friday, May 3, 2019
Home
Unlabelled
ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి: ఎవరితోనో తెలుసా?.. నీరవ్ మోడీకి బంధువే? | Etechlooks
ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి: ఎవరితోనో తెలుసా?.. నీరవ్ మోడీకి బంధువే? | Etechlooks
Share This
About etechlooks
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment