ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ సిఎంమాలు వదిలేసి దాదాపుగా ఒక్క సంవత్సరం పైన అవుతుంది..సాధారణంగా ఏ హీరో అయినా సినిమాలు మానేసి పాలిటిక్స్ లోకి వెళ్ళితే క్రేజ్ బాగా తగ్గిపోతుంది..కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం అందుకు అతీతం..సినిమాలు వదిలి పాలిటిక్స్ కి వెళ్ళాక ఆయన క్రేజ్ పదింతలు పెరిగిందే తప్ప తరగలేదు..అభిమానులకు సైతం అంతుపట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు అనే చెప్పాలి..ఇది ఇలా ఉండగా నిన్న CSK vs DC IPL ఎంతచ్ జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మ్యాచ్ లో CSK ఘన విజయం సాధించి ఫైనల్స్ కి వెళ్లారు..అయితే ఈ మ్యాచ్ లో విరామం సమయం లో పవన్ కళ్యాణ్ కరామారాయుడు సాంగ్ ని ప్లే చేసారు..అంటే ఒక్కసారిగా స్టేడియం మొత్తం అభిమానుల కోలాహం తో దద్దరిల్లిపోయింది..జిందాబాద్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో అభిమానులు అక్కడికి వచ్చిన అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను సైతం అవాక్కు పడేలా చేసారు..ఒక్క హీరో కి ఇలాంటి క్రేజ్ ఉంటాడా అని అక్కడికి వచ్చిన ప్రముఖులు అందరూ చర్చించుకున్నారు
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post నిన్న జరిగిన IPL మ్యాచ్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తే మెంటలెక్కిపోతారు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2Hg2ZQI
via IFTTT

No comments:
Post a Comment