etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, May 25, 2019

Breaking News: ముఖ్యమంత్రి అయినా తర్వాత జగన్ తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం..షాక్ లో చంద్రబాబు ,పవన్

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. మొన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా వెంటనే పెట్టిన ప్రెస్ మీట్ లో 6 నెలల్లో తానూ ఎంత గొప్ప ముఖ్యమంత్రినో నిరూపించుకుంటాను అని తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం లో వైసీపీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు అన్ని కొట్టేయించి వారిని బయటకి తీసుకొని వచేందుకు ప్రయత్నిస్తున్నాడు జగన్..అంటే కాకుండా తనని కావాలని ఇబ్బంది పెట్టిన కొంతమంది ప్రభుత్వ అధికారులను కూడా విధుల నుండి తొలగించేందుకు చర్యలు చేపడుకుతున్నాడు..ఇవి అన్ని ఒక్క ఎత్తు అయితే త్వరలో ఆయన మన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ని కూడా మార్చెందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు అట..ఇందుకు సంబంధించి చర్చలు జూన్ మొదటి వారం లో జరిగే అవకాశాలు ఉన్నాయి..అసెంబ్లీ ప్రతి పక్షం సంఖ్య అత్యంత బలహీనంగా ఉండడం తో జగన్ కి ఇక తిరుగు లేదు అనే చెప్పొచ్చు..మరి రాబొయ్యే రోజుల్లో జగన్ పాలన ఏ విధంగా ఉండబోతుందో అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారనుంది..

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post Breaking News: ముఖ్యమంత్రి అయినా తర్వాత జగన్ తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం..షాక్ లో చంద్రబాబు ,పవన్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2HBNt2O
via IFTTT

No comments:

Post a Comment