etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, August 7, 2019

ఢిల్లీ లో సీఎం జగన్ కు గొప్ప గౌరవం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే అయితే అయన మొత్తం మంత్రులను కలసి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని చెప్పి నిధులు విడుదల చేయమని అడగాలని ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అయితే జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు కొందరు మంత్రులు అప్పోయిమెంట్ లేట్ చేసారు. దీనితో సీఎం జగన్ కడప అనంతపురం జరగవలసిన పోగ్రామ్ లు వాయిదా పడింది. ఎన్ని సార్లు ఢిల్లీ అయినా తిరుగుటకు జగన్ గారు ఇబ్బంది పడటం లేదు గని ఏపీ కి నిధులు ఇస్తే సంతోషం అని అయన చెప్పారు.అంతే కాకుండా ప్రధానికి మిగిలిన మంత్రులను కలుస్తున్న జగన్ వాళ్ళు ఇచ్చిన హామీని గృట్టు తిరుపతి వెంకన్న స్వామి వున్నా విగ్రహాన్ని ఇస్తున్నారు. జగన్ గారి ప్లాన్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ను
కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆమెతో చర్చించారు. సీఎం జగన్ రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కుంటున్న ఒడిదుడుకులను మోడీకి వివరించినట్లు అలాగే ఏపీ ప్రజల భాదలు ప్రస్తుత నెలకొన్న ఇబ్బందులను మోడీకి తెలియజేయటం జరిగింది అని సమాచారం. భారత రాష్ట్రపతి గౌరవ శ్రీ రామ్ నాథ్ కోవిందు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు,పార్లమెంట్ సభ్యులు వి. విజయ్ సాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు జగన్ తో భేటీ ముగిసిన అనంతరం నేరుగా మోడీ కాశ్మీర్ పై జరుగుతున్న చర్చలో పాల్గొనేందుకు సభలోకి వెళ్లారు. జగన్ మిగిలిన వారిని కలిసి ఏపీ కివెళ్లనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్‌గ్రిడ్‌ అమలు చేయాలని నిర్ణయించామని, ఇందుకు తగిన నిధులు మంజూరు చేయాలని విన్నవించనున్నారు. అలాగే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కుల గణనలో పొరపాట్లు జరిగాయని ఆయన దృష్టికి తేనున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం నుంచి గృహాల మంజూరు సంఖ్య తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో మళ్లీ గణన చేయడం ద్వారా గృహాల మంజూరులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరనున్నారు.

The post ఢిల్లీ లో సీఎం జగన్ కు గొప్ప గౌరవం appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2YTmitE
via IFTTT

No comments:

Post a Comment