ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల BJP party చేసిన ఒక్క exit పోల్ సర్వే మరియు ఇండియా టుడే చేసిన EXIT పోల్ సర్వే రాష్ట్ర రజ్జకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది..ఒక్కసారి వాటి పూర్తి విశ్లేషణ ఇప్పుడు మనం చూడబోతున్నాము
ఇది ఇలా ఉండగా మరో వారం రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మన ముందుకి రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తిని నెలకొంది..అయితే పవన్ కళ్యాణ్ మాత్త్రం ఎలాంటి టెన్షన్ పడకుండా తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు..ఇది ఇలా ఉండగా తెలంగాణ లో ఇటీవల ఇంటర్మీడియట్ బిపార్డ్ తప్పిదం వల్ల ఎంతో మంది విద్యార్థులు మనస్తాపానికి గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సంఘఠన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది..ఒక్కరు కూడా ఆ చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడి భరోసా ఇచ్చిన నాయకుడు లేదు..కానీ ప్రతిపక్షం లేని తెలంగాణ లో జనసేన పార్టీ అధినేత చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడడం కోసం త్వరలోనే ఆ కుటుంబ సభ్యులను కలవడానికి బయలుదేరుతున్నాడు..అంటే కాకుండా తెలంగాణాలో జనసేన పోరాట యాత్ర కూడా అతి త్వరలోనే ప్రారంబించబోతున్నాడు..జూన్ 2 న చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలను కలిసే అవకాశం ఉంది అని విశ్వసనీయయ వర్గాల సమాచారం
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 60 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 20 నుండి 30 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post అక్షరాలా 3 కోట్ల మంది..జూన్ 2 న చరిత్ర తిరగరాయబోతున్న పవన్ కళ్యాణ్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/30z3Ogi
via IFTTT

No comments:
Post a Comment