ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
ఇది ఇలా ఉండగా ప్రతి ఏడాది తెలంగాణ లో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది కూడా తెలుగు మహా సభలు ఘనంగా నిర్వహించాడనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అట..ఇందుకోసం తగిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు..దీనికి సంబంధించి స్వయంగా సీఎం కెసిఆర్ దగ్గర ఉంది మరి పర్యవేక్షిస్తున్నారు..ఇది ఇలా ఉండగా తెలంగాణ కళాకారుల నృత్యప్రదర్శన రిహార్సల్స్ ని కెసిఆర్ కాసేపు చూసారు..ఆయనతో పాటుగా చాలా మంది తెరాస కార్యకర్తలు,నేతలు కూడా ఉన్నారు..ఈ రిహార్సిల్స్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాట వెయ్యగానే ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న ప్రాంగణం జిందాబాద్ పవర్ స్టార్ నినాదాలతో దద్దరిల్లిపోయింది..ఇది చూసిన కెసిఆర్ కి షాక్ అవ్వడం తన వంతు అయ్యింది..పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలంగాణ లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సందర్భం ఏది అయినా ,సభ ఎవరిదీ అయినా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చుట్టూ పక్కల వాతావరణం జిందాబాద్ పవర్ స్టార్ నినాదాలతో దద్దరిల్లిపోతుంది..గతం లో తెలంగాణ ఎన్నికల ప్రచారం లో KTR కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురు అయ్యింది..
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post పవన్ కళ్యాణ్ పాటకి దద్దరిల్లిపోయింది తెలుగు మహా సభ..షాక్ లో కెసిఆర్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2Vqj0bB
via IFTTT

No comments:
Post a Comment