etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 22, 2019

భీమవరం లో జనసేనాని దండయాత్ర కి ముహూర్తం సిద్ధం..బంపర్ మెజారిటీ తో గెలవబోతున్న పవన్ కళ్యాణ్

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే మొన్న సాయంత్రం అన్ని సర్వేల కంపెనీలు exit పోల్ సర్వేలను విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..దీని గురించి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది

ఇది ఇలా ఉండగా కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు రేపు తెలియనుంది..ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..ఇటీవల విడుదల అయినా exit పోల్ సర్వేలు అన్ని జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పగా ,లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం తెలుగు దేశం పార్టీ మళ్ళీ అధికారం లోకి వస్తుంది అని చెప్పాడు..అయితే కొన్ని విశ్వసనీయ సర్వేలు అటు టీడీపీ కి కానీ,ఇటు వైసీపీ కి కానీ సంపూర్ణమైన మెజారిటీ రాదు..జనసేన పార్టీ 24 శాతం కి పైగా ఓటు బ్యాంకు తో కింగ్ మేకర్ అవతారం ఎత్తుతాడు అని చెప్తున్నాయి..అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ గంటలు వేచి చూడాల్సిందే..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం విజయం పట్ల ధీమా గా ఉన్నాడు..రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై కార్యకర్తలతో ,జనసేన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post భీమవరం లో జనసేనాని దండయాత్ర కి ముహూర్తం సిద్ధం..బంపర్ మెజారిటీ తో గెలవబోతున్న పవన్ కళ్యాణ్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2LYPFpg
via IFTTT

No comments:

Post a Comment