etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 17, 2019

జగన్ – పవన్ తో KCR సరదాగా మాట్లాడిన ఈ మాటలు వింటే నవ్వు ఆపుకోలేరు

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల india today తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో వైసీపీ పార్టీ కి , జనసేన పార్టీ కి ఎవ్వరు ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది

ఇది ఇలా ఉండగా ఈరోజు TRS పార్టీ కి సంబంధించిన మంత్రి శ్రీ జూపల్లి రాజేశ్వరరావు కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది..ఈ పెళ్ళికి అతిరథ మహారధులు అందరూ హాజరు అయ్యారు..ఎంత మంది హాజరు అయినా అందరి ద్రుష్టి కేవలం ఇద్దరి మీదనే కేంద్రీకృతమైనది..అది మన ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ,మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్..వీరిద్దరూ ఒక్కే సమయం లో పెళ్ళికి హాజరు అయ్యారు..ఒక్కరికి ఒక్కరు ఎదురు పడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకొని ,ఆలింగనం చేసుకున్నారు..ఇదే పెళ్ళికి హాజరు అయినా తెలంగాణ ముఖ్యమంత్రి KCR తో వీరిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు..ఈ సంఘటనా చూసిన వారందరికీ కనుల పండగ వాతావరణం కనిపించింది.. ఇప్పటి వరుకు మనం ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ మరియు జగన్ ని ఒక్కే వేదిక మీద చూడలేదు..ఈ ఇద్దరి యువ నేతలకు యువత లో ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భవిష్యత్తు లో రాజకీయ చరిత్రలోనే చెరగని ముద్ర వేసే సత్తా వీరిద్దరిలో ఉంది..ఇలాంటి అసామాన్యులు ఒక్కే చోట దర్శనమివ్వడం తో చూపురులకు కనుల పండగ వాతావరణం నెలకొంది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post జగన్ – పవన్ తో KCR సరదాగా మాట్లాడిన ఈ మాటలు వింటే నవ్వు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2Q8Nhe9
via IFTTT

No comments:

Post a Comment