కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఈరోజు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..ఈరోజు ఒక్క ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఫలితాలపై ఒక్క ప్రెస్ మీట్ సమావేశం ని ఏర్పాటు చేసారు..ఈ సమావేశం లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన కూడా ఏ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ఆయన మాట్లాడుతూ ” కొత్త తరం యువత ని రాజకీయాల్లోకి తెస్తూ ,ఒక రూపాయి డబ్బు పంచకుండా..కొత్త తరహా రాజకీయాల కోసం ఒక్క ప్రయత్నం చేసాము..కానీ విఫలం అయ్యాము..అయినా కూడా మాకు పడిన ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైనది..రాబొయ్యే 5 సంవత్సరాలలో ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాను..నా తుది శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటాను ..అలాగే సాంప్పోర్ణమైన మెజారిటీ తో గెలిచినా జగన్ మోహన్ రెడ్డి గారికి..మరియి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను..ఈసారి అయినా మన ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకొని వస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2wiEgG0
via IFTTT

No comments:
Post a Comment