ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల india today తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో వైసీపీ పార్టీ కి , జనసేన పార్టీ కి ఎవ్వరు ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
ఇది ఇలా ఉండగా గడిచిన ఎన్నికలలో జనసేన పార్టీ ని తక్కువ అంచనా వేసినవాళ్ళందరూ ఈరోజు మెల్లగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకుంటున్నారు..ఆంధ్ర ప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలలోని జనసేన పార్టీ కి ఘనమైన ఓట్లు పడ్డాయి…ముఖ్యం గా తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి ,ఉత్తరాంధ్ర ,కృష్ణ,గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పొచ్చు..ఇక పోతే టీడీపీ పార్టీ హిందూపూర్ MLA మరియు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గతం లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపింది అనే చెప్పొచ్చు..దీనికి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా బాలకృష్ణ కి దీటుగా సమాదానాలు చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా ఇటీవల టీడీపీ పార్టీ అంతర్గతంగా నాలుగు సర్వేలు చేయించింది..ఈ సర్వేలలో జనసేన పార్టీ ప్రభావం చాల తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది..ఇటీవల బాలకృష్ణ తన MLA లతో మాట్లాడుతూ ” అబ్బో..జనసన పార్టీ చాల తక్కువ అంచనా వేసాము..కానీ దాని ప్రభావం చాల తీవ్రంగా ఉండే ” అంటూ వ్యాఖ్యానించాడు అట..మరి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చాడో తెలియాలి అంటే మరో 5 రోజులు వేచి చూడక తప్పదు
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post జనసేన పార్టీ ని పొగడ్తలతో ముంచి ఎత్తిన నందమూరి బాలకృష్ణ…షాక్ లో టీడీపీ శ్రేణులు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JTf2WK
via IFTTT

No comments:
Post a Comment